రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాల్సిన ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించకపోవడం వల్ల మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకు పోయాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
పోచారం ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతామని కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చి మాట తప్పిందని బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్న పాపాన…
కాకతీయుల వంశం ప్రతాపరుద్రునితో ముగిసిపోయిందని అనుకుంటే వారి వారసులు ఇంకా సజీవంగా ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం 22వ వారసుడిని నేడు వరంగల్ నగరానికి తీసుకురావడం ద్వారా రుజువు…
టీఆర్ఎస్ సర్కార్పై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుల ద్వారా పోరాటానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ప్రభుత్వ లెక్కలు, సమాచారం ఆధారంగా సర్కారును ఎండగట్టి ప్రజలకు…
మొన్న హైదరాబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణాలో రాబోయెడిది బిజెపి ప్రభుత్వమే అంటూ కేంద్ర నాయకులు అందరూ ధీమా వ్యక్తం చేసినా వారి దృష్టి అంతా…
ఒక వంక తెలంగాణాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతూ, ఎన్నికల వాతావరణంలో ప్రధాన రాజకీయ పక్షాలు మునిగిపోయి ఉండగా, అధికార పక్షం టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు మాత్రం చాలా…
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీసు కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు…
అమరవీరుల ఆకాంక్షలను వాస్తవం కావించి, కుటుంభ, అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలమని ప్రజలను ఒప్పించడం ద్వారా తెలంగాణాలో తగిన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగింది బిజెపి మాత్రమే అని హైదరాబాద్ లో…
విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధానికి సోమవారం …
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలికాప్టర్కు అతి సమీపంలో…