వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్ లోని ఇంటివద్ద మూడు రోజులుగా ఎవ్వరో రెక్కీ నిర్వహిస్తుండటం కలకలం రేపుతున్నది. తన హత్యకు కుట్ర జరుగుతున్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు. గత…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఈతరం యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని నవ భారత నిర్మాణానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని…
తెలంగాణ ప్రజల్లో బిజెపిపై నమ్మకం పెరుగుతోందని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సామవేశాల…
వైసిపి పాలకులు క్రిమినల్స్కు వత్తాసు పలుకుతున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విషఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.…
హైదరాబాద్ లో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలలో హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో హెచ్ఐసీసీ వేదికగా కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించేందుకు బిజెపి సిద్ధమైన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు…
ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఎన్నికలు జరిగినా వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి , అధికార అండతో లోబరుచుకుని తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకొనే ప్రయత్నం అధికార పక్షమైన వైసిపి చేస్తున్నట్లు…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయని చెబుతూ ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదని, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం అంతకన్నా కాదని విపక్షాల రాష్ట్రపతి…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం మధయ్న్నాం హైదరాబాద్ వస్తున్న ప్రధానిమోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం…
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విద్యుత్ వాహనాలను మరింత ప్రొత్సహించేందుకు జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో…
నాగార్జునసాగర్లో కనీస నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 13.5 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. తెలంగాణకు 13.25 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు…