టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పెట్టని కోటగా ఉంటూ, ఆయన వరుసగా 1989 నుండి గెలుస్తూ వస్తున్న కుప్పంలోనే ఆ పార్టీని కట్టడి చేయాలనీ అధికార వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు వివిధ రాష్ట్రాల ర్యాంకులను విడుదల చేశారు. వ్యాపార…
తెలంగాణలో సాగుతున్న కుటుంబ, అవినీతి పాలనను అంతమొందిస్తామని ప్రజలకు చెప్పేందుకే జూలై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చ…
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. ఈ జాబితాలోని దేశ నగరాల్లో మూడో స్థానంలో భాగ్యనగరం ఉంది. బెంగళూరు, ఢిల్లీ తర్వాత…
ఆంధ్ర ప్రదేశ్ లో తయారయ్యే మద్యంలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. మద్యం ఎవరు తయారు చేస్తున్నారో చెప్పమంటే చెప్పరని, చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చారని…
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాకరమైన రాయదుర్గంలో నిర్మించిన టీహబ్ కొత్త ఫెసిలిటీ (టీ-హబ్ 2.0) సెంటర్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభించారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలని టీ…
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను…
జులై 2, 3 తేదీలలో హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి, 3 వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు…
కొత్త కొత్త పంథాలలో సైబర్ నేరగాళ్లు జనాలకు వల విసురుతున్నారు. కేవలం సామన్యులకే కాదు రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార ప్రముఖులకు సైబర్ నేరగాళ్లతో సమస్య ఎదురవుతోంది.…
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను నిర్వహించారు పోలీసులు. బాధితురాలిని పోలీసులు చంచల్గూడ జైలుకు…