తన నియోజకవర్గంలోని భీమవరంలో వచ్చేనెల ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంలో తనను పాల్గొననీయకుండా చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు .ముఖ్యమంత్రి…
Browsing: తెలుగు రాష్ట్రాలు
హైదరాబాద్ లో 20 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని ఆ సమావేశాల స్టీరింగ్ కమిటీ చైర్మన్, జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా కె…
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అవినీతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్కు తెలంగాణ ముఖ్యమంత్రి…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి వెనుక ఆరోపణలు ఎదురుకుంటున్న ఆవుల సుబ్బారావును ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నుండి ఆయన్ను విచారించబోతున్నారు. నరసరావు పేట సాయి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ,,7,660 కోట్ల పంచాయతీల నిధులను దొంగిలించి వేసిందంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు వ్రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర…
బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థుల వారం రోజులుగా జరుపుతున్న ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా భారీ వర్షంలో గతరాత్రి…
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలన సాగుతోందని, ఏ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదనిధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికీ కోత పెట్టారని రూపాయికి కిలో బియ్యం…
తెలంగాణలోని ప్రతి పార్టీ కార్యకర్తను భాగస్వామిగా చేయడం ద్వారా జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను దిగ్విజయం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా…
2025 నాటికి తెలంగాణలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని, ఈ పట్టణీకరణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రెండున్నర దశాబ్దాల ముందుందని దేశ…
తాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్త పుత్రుడను’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాఖ్యాలను తిప్పికొడుతూ తాను ప్రజలకు దత్తపుత్రిడిని అని జనసేన అధినేత…