Browsing: తెలుగు రాష్ట్రాలు

24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్…

తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ ను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి…

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​లో ఆదివారం రాత్రి జరిగిన రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై చెప్పులు, రాళ్లతో దాడి జరగడం రాజకీయ కలకలం రేపుతున్నది. పోలీసుల రక్షణతో ఆయన…

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పాలన…

వరుసగా రెండు దశలలో ప్రజా సంగ్రామ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం, పలువురు కేంద్ర మంత్రులు, నాయకులు హాజరై ప్రశంసలు కురిపించడం, రెండోసారి ముగింపు సభలో అయితే `కేసీఆర్ ను…

శతజయంతి ఉత్సవాలు పూర్తయ్యే సంవత్సరంలోగా ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేందుకు కృషి చేయాలని వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను పెను నినాదంగా మార్చి…

సాగునీటిపారుదల ప్రాజిెక్టుల విషయంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం, పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, ఏపీ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులపై దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ స్టాండింగ్‌ కమిటీ…

భూసేకరణ జీవో 80ఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా అరెపల్లిలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తీన్మార్ మల్లన్న పోలీసులు అరెస్ట్ చేశారు.…

తిరుమలలో శ్రీవారి ప్రసాదం తయారీకి ఉపయోగించేందుకు సరఫరా చేస్తున్న జీడిపప్పుతో నాణ్యతా లోపం పట్ల టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌ను ఆయన శనివారం స్వయంగా …

వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం పార్టీ మనుగడకు కీలకమని గ్రహించిన టిడిపి సంస్థాగతంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టుతున్నది. వచ్చే పార్వత్రిక ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ…