బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్రను జూన్ నెల 23 నుండి జూలై 12…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని తెలంగాణ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అర్భన్ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ చేసుకునే వీలు కల్పించాలని కోరింది. ఉపాది హామీ రాష్ట్ర కౌన్సిల్…
సీతారామ శాస్త్రి అక్షరాలు నిత్య చైతన్య కిరణాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. సీతారామ శాస్త్రి జయంతి సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ‘కవితన రచనల…
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు హాజరు కావడం కోసం ప్రస్తుతం బెయిల్ పై ఉండడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి అనుమతి పొందిన ముఖ్యమంత్రి వై ఎస్…
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పోలీసులు ఎ-1 నిందితుడిగా ప్రకటించడంతో కాకినాడలో రాజకీయంగా కలకలం చెలరేగుతుంది. ముందు అనుమానస్పద…
తెలంగాణలో కరోనా అదుపులోకి వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ వివిధ దేశాలను వెంటాడుతున్న బీఏ4 కరోనా వేరియంట్ హైదరాబాద్ను తాకడంతో వైద్య వర్గాలు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ వ్యాప్తిలోకి వచ్చి…
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన సందర్భంగా శనివారం పలువురు నేతలతో సమాలోచనలు ప్రారంభించారు. తొలుత సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో భేటీ అయ్యారు. ఢిల్లీలో తుగ్లక్…
పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో కేంద్రమే చెప్పాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. ప్రముఖ రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సభలో సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ…
మానవ అక్రమ రవాణాను కట్టడి చేయడం కోసం జారీచేసిన జిఓను అమలు పరచడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ట్రాఫికింగ్ భాదితులతో పనిచేస్తున్న హెల్ప్ సంస్థ, రాష్ట్ర స్థాయి…
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులు రూ,,7660 కోట్లు దొంగిలించినట్లు ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల సంఘాలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను …