దేశోధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు దాతృత్వం త్యాగం దేశ భక్తి నేటితరానికి ఆదర్శమని కృష్ణా జిల్లా ఉపకులపతి ఆచార్యా కె.బి చంద్రశేఖర్ తెలిపారు. పామర్రు మండలం ఎలకుర్రు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఏపీలో కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.1100 కోట్ల నిధుల్ని దారి మళ్లించిన వ్యవహారం సుప్రీం కోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. విపత్తు నిర్వహణ నిధి కింద…
కేసీఆర్ పై సాగిస్తున్న రాజకీయ పోరాటాన్ని పతాక సన్నివేశంకు తీసుకు వెళ్లడం ద్వారా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి…
తెలుగు దేశంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్యెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కు దారితీసింది. సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో…
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసే కాన్వాయ్ వాహనాలకు చెల్లించ వలసిన…
కర్నాటక ప్రభుత్వం గురువారం నాడు, మతమార్పిడి నిరోధక బిల్లుగా ప్రసిద్ధి చెందిన కర్నాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు, 2021ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలని నిర్ణయించింది. కర్నాటక…
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ మండిపడ్డారు. బంజరాహిల్స్ లోని ఎకరాకు పైగా స్థలాన్ని…
రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు…
కర్ణాటక ప్రభుత్వం తుంగ, భద్ర నదులపై అక్రమంగా నిర్మించతలపెట్టిన రెండు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు క్లియరెన్స్లు ఇవ్వవద్దని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి విజ్ఞప్తి చేసింది.…
ప్రకృతి అందాలకి నెలవుగా నెలకొన్న రుషికొండ వద్ద పర్యాటక ప్రాజెక్టుల పేరిట భారీ ఎత్తున తవ్వకాలకు తెర తీశారు. అయితే ఆ తవ్వకాలకు సడెన్ గా బ్రేక్…