Browsing: తెలుగు రాష్ట్రాలు

అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తున్న టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ మధ్య ప్రత్యక్ష రాజకీయ పోరాటం ప్రారంభమైన్నట్లు కనిపిస్తున్నది. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ మీడియా…

ప్రభుత్వ నిర్బంధాలను, కక్షసాధింపు చర్యలను ఖాతరు చేయకుండా విజయవాడలో బ్రహ్మాండమైన నిరసన ప్రదర్శన నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను వారి నాయకత్వం మంత్రులతో జరిపిన చర్చలలో రాజీ పడి, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవడం…

రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి…

శ్రీరామానుజాచార్యుల బోధనలు ఎప్పటికీ అనుసరణీయమైనవని, ఆయన చేసిన బోధనల సారాన్నే తమ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న భారతావనిలో ప్రతి…

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనసంఘ్ లో తొలి శాసనసభ్యుడిగా, దక్షిణాదిన బిజెపికి తొలి ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించిన చందుపట్ల జంగారెడ్డి (83) శనివారం కన్నుమూశారు.…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌ మండలం ముచ్చింతల్‌‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొంటారు. 216 అడుగుల సమతా మూర్తి…

ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు కలకలం రేపడంతో వెంటనే కేంద్ర హోంశాఖ…

దేశంలోనే ప్రతిభావంతులైన, అత్యాధునిక సాంకేతిక పద్దతులను ఉపయోగించడంలో నిపుణులైన పోలీసులలో ఒకరిగా పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన కట్టడి చర్యలు తీసుకొంటున్నట్లు చెబుతున్నప్పటికీ అనూహ్యంగా అన్ని నిర్బంధాలను…

కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం రూ.10,080 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌…

ఉద్యోగులు చేస్తోన్న ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉద్యోగులను రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఆయన  ఆగ్రహం వ్యక్తం చేసారు.  ప్రభుత్వ…