`చేతనైతే నా పై లోక్ సభ నుండి అనర్హత వేటు వేయించండి. లీని పక్షంలో నేనే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు సిద్ధం. అందుకు ఫిబ్రవరి…
Browsing: తెలుగు రాష్ట్రాలు
దళితులను సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారని బిజెపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. దళిత, గిరిజన పేదల సంక్షేమాన్ని విస్మరించారని ఆమె విమర్శించారు. స్వరాష్ట్రం ఏర్పడితే…
న్యాయస్థానం నుండి విచారణను తప్పించుకోవడానికే మూడు రాజధానుల చట్టాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు…
అత్యంత శాస్త్రీయ పద్ధతిలో కొత్త జిల్లాల విభజన కసరత్తు జరిగిందని ప్రణాళిక శాఖ చెబుతున్నా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హడావుడిగా, కేవలం ఒక రోజు…
నిజామాబార్ బీజేపీ ఎంపీ డి అరవింద్ పై గత మంగళవారం ఆర్మూర్ లో అధికార పక్షానికి చెందిన వారు జరిపిన దాడిపై బిజెపి అధిష్ఠానం తీవ్రంగా స్పందిస్తున్నది. ఇంతకు…
గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుల మధ్య కొద్దికాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విబేధాలు ప్రస్తుతం బహిరంగం అవుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఈ మధ్య కాలంలో…
రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన కావిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రములో గల 13 జిల్లా పరిషద్ లను మాత్రం అదే విధంగా…
దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే… వెన్నుచూపే ప్రసక్తే లేదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేశారు. అత్యంత ధైర్యవంతులు,…
గుడివాడలో స్థానిక మంత్రి సారధ్యంలో చట్టవిరుద్ధమైన క్యాసినో నిర్వహించారని తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తలు రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష…
జనాభా లెక్కల ప్రక్రియ ముగిసేవరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ కేంద్రం జారీచేసిన ఆంక్షలను ఖాతరు చేయకుండా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మంగళవారం…