కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల పాలనలో రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి టి…
Browsing: తెలుగు రాష్ట్రాలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు…
కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన రోజును చీకటి రోజు అని కెసిఆర్ చెబుతుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి…
తెలుగుదేశం పార్టీ శుక్రవారం మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు సీనియర్ నాయకులకు చోటుదక్కలేదు. అయితే, ఈ జాబితాలో తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధిగా…
ఏపీలో భారీ ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం కావడం సంచలనంగా మారింది. విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి…
కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాను ఎట్టకేలకు గురువారం రాత్రి ఎఐసిసి విడుదల చేసింది. మొత్తం 57 మంది అభ్యర్థులను ఈ జాబితాలో చోటు దక్కిం ది.…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్ను సస్పెండ్ చేస్తూ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి…
గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన ఘటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన కీలక…
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమికి లోక్సత్తా మద్దతు ప్రకటించింది. ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బుధవారం ప్రకటించారు. మీడియాతో…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్ సభ అభ్యర్థిని ప్రకటించారు. కాకినాడ నుండి పార్టీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును…