Browsing: తెలుగు రాష్ట్రాలు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు…

తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఈ విషయంలో దాపరికం లేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బిజెపితో మాట్లాడుతున్నామని,…

వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ `చలో సెక్రటేరియట్ ‘ నినాదంతో ప్రభుత్వంపై తొలి బాణం సంధించింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ సచివాలయం ముట్టడికి బయలుదేరిన…

వైసీపీకి పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మ‌రో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్…

రాబోయే లోక్ సభ ఎన్నికలలో తెలంగాణాలో డబల్ డిజిట్ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బిజెపి చేపట్టిన విజయ సంకల్ప యాత్ర లు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.…

ప్రకాశం జిల్లా ఒంగోలులో కత్తిపోట్ల కలకలం రేగింది. తెలుగు రైతు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. ఒంగోలులోని జిమ్స్ ఆస్పత్రిలో…

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. పార్టీ మారి నెలరోజులు కూడా తిరగక ముందే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో…

మూసీ నది ప్రక్షాళనను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని, నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా…

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు…

విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారభేరి మోగిస్తూ…