తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్…
Browsing: తెలుగు రాష్ట్రాలు
గత 42 రోజులుగా సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. అంగన్వాడీలపై ప్రభుత్వం…
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్తర ఘట్టం పూర్తి కావడంతో తెలంగాణలోని రామ భక్తుల కోసం బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా రామ భక్తులను ఉచితంగా అయోధ్య…
తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా 4.08 కోట్ల ఓటర్లున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. వీరిలో పురుషులు…
అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈనేపథ్యంలో హైదరాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నితమైన అన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్…
రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూ ప్రసాదాలను కానుకగా పంపించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,…
టిడీపీ, వైసీపీలలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వేసినట్లే అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను రాష్త్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆదివారం విజయవాడలో పదవీబాధ్యతలు చేబడుతూ వై…
ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులను తెలంగాణ ప్రభుత్వంనియమించింది. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ లను సలహాదారులుగా ప్రకటించింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని…
తమ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ ప్రమాద బీమా పెంచింది. రూ.40 లక్షలు ఉన్న ప్రమాద బీమాను రూ.1.12 కోట్లకు పెంచుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.…
డ్రగ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న కేసులో సమీర్ ఆస్పత్రి చైర్మన్, డైరెక్టర్తోపాటు మరో ముగ్గురు నిందితులను రాజేంద్రరనగర్, ఎస్ఓటి, టిఎస్ నాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఐదుగురు…