మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చెరుకూరిరామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు విచారణకు హాజరయ్యేందుకు మరో అవకాశం కల్పించారు. ఈసారి విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని…
Browsing: తెలుగు రాష్ట్రాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర గురువారం నుంచి విశాఖలో ప్రారంభంకానుంది. అయితే పవన్ వారాహి యాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొన్ని…
ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులకు సంబంధించిన డేటాను తస్కరించే చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ…
అంగళ్లు ఘర్షణల విషయంలో తనపై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అంగళ్లులో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నానికి…
కార్మికుల సంక్షేమానికి జాతీయ భవన, నిర్మాణ కార్మికుల నిధిని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి రాజకీయ పునరావాసం కాకూడదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక…
అనర్హత వేటుకు గురైన కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హైకోర్టు…
ప్రమాద బీమాపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బైక్ వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తికి కూడా ప్రమాద బీమా వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది. 2004లో అనంతపురం…
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ ఆమోదం తెలిపారు. దానితో ఈ విషయమై మూడు రోజులుగా…
ప్రజాగాయకుడు గద్దర్(76) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1949లో తూఫ్రాన్ లో జన్మించారు గద్దర్. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్…