Browsing: Covid 19

డ్ర‌గ్ కంట్రోల‌ర్ సంస్థ డీసీజీఐ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్ విక్ర‌యాల‌కి అనుమ‌తిని ఇచ్చింది. మెడిక‌ల్ స్టోర్ల‌లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండ‌వ‌ని, హాస్ప‌ట‌ల్స్,…

కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ విస్తృతంగా ఉందని, మనం అప్రమత్తంగా ఉండాలని, మన రక్షణలో అలసత్వం వహించకూడదని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దేశ  ప్రజలను హెచ్చరించారు. 73వ…

మరో వారం రోజులలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావలసి ఉండగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడుతో సహా 875 మంది సిబ్బంది కరోనా…

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని కన్సార్షియం (ఇన్సాకాగ్‌) తెలిపింది. వైరస్‌ల జన్యుక్రమాన్ని ఈ సంస్థలు విశ్లేషిస్తుంటాయి. ఢిల్లీ, ముంబయి నగరాల్లో…

ఉత్తర్‌ప్రదేశ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచార కార్యక్రమాలపై అమలవుతున్న నిషేధాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఎన్నికల తేదీలు…

వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి కూడా క‌రోనా సోకుతూ ఉండడం, పైగా ఎప్పటికప్పుడు కొత్త రకపు వేరియంట్లు వేస్తుండడంతో అన్ని వేరియంట్లకు కట్టడిగా  రెండు కొత్త ఔష‌ధాల‌పై ల‌క్నోలోని సెంట్ర‌ల్…

కరోనాఇన్ఫెక్షన్లు కొనసాగినా మహమ్మారి అంతానికి సమయం ఆసన్నమైందని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. ఒమిక్రాన్‌ వేవ్‌ ముగిసిన తర్వాత కరోనా తిరిగి వచ్చినా మహమ్మారి మాత్రం కనుమరుగవుతుందని పేర్కొంది. …

ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరంలేదని కేంద్రం నేడు స్పష్టం చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, 18ఏళ్లలోపు వారికి సంబంధించి కేంద్రం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. 6…

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతున్నదని రిజర్వ్‌బ్యాంకు ప్రకటించిన తాజా నివేదిక తేల్చి చెప్పింది. సాధారణంగా చేతిలో నగదు ఉన్నంతవరకు ప్రజల్లో విశ్వాసం అధికంగా ఉంటుంది. భవిష్యత్తుపైనా ఆశలు పెంచుకుంటారు.…

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి కరోనా కేసులు దాదాపు రెట్టింపు సంఖ్యలో భారీగా పెరిగాయి. పీలో ఐదారు వేలుగా నమోదవుతున్న రోజువారీ కేసులు…బుధవారం ఏకంగా 10 వేలు దాటగా, తెలంగాణలో…