ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఇందిరా శోభన్ ఆప్ కు రాజీనామా చేశారు. ఆ లేఖను ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్…
Browsing: KCR
బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం రాకపోయే సరికి అయోమయంలో పడి కోర్టుకెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ భంగపడక తప్పలేదు. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదంటూ హైకోర్ట్…
రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఇంత వరకు ఆమోదించలేదంటూ తెలంగాణ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సోమవారం లంచ్ మోషన్ పిటిషన్…
కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు.ఎవరి కొంప ముంచాలి? ఎవరిని నాశనం చేయాలి? అని క్షుద్రపూజలు చేస్తున్నారని…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ అవమానించిన తీరుపై కేంద్ర హోమ్ మంత్రికి ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఫిర్యాదు చేస్తానని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు,…
రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్…
ఆచరణ కాని హామీలు ఇచ్చేందుకు, రాష్ర్ట ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.…
దేవుళ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం వ్యాపారంగా మార్చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. యాదాద్రిపై రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు కోటి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం రోజున సెక్రటేరియట్ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి…
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ ఆఫీసర్ శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను ఎంపిక చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ…