కేసీఆర్ సర్కార్ను పడగొట్టేందుకు కాంగ్రెస్ మాజీ ఎమ్యెల్యే రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో…
Browsing: KCR
మునుగోడు బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బాధ్యతారహితంగా మాట్లాడారని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. దేశ ప్రధానమంత్రి,…
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని, పేదల బద్ద వ్యతిరేకిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్…
మునుగోడు లో గెలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని, పోలీసులు, డబ్బును నమ్ముకుని గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని..ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేశారని బిజెపి…
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో…
ఆరు, ఏడు నెలల తర్వాత తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎవరైతే పొరపాట్లు చేశారో వారందరికీ ప్రజలు బుద్ధి చెప్తారని స్పష్టం…
రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ బహిరంగ…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావొస్తున్నా బడుగు బలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా వివిధ గ్రామాల్లో సందర్శించినప్పుడు కళ్లకు…
ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చేసిన ఆరోపణలను నీతి ఆయోగ్ తోసిపుచ్చింది. బలమైన రాష్ట్రాలతో పటిష్టమైన దేశాన్ని…
’’మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానని, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని హామీలిచ్చిన మాటలు ఏమయ్యాయని బిజెపి రాష్ట్ర…