Browsing: Krishna Board

కృష్ణానదిపైనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కు అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి చర్చోపచర్చల…

కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించేందకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం జలసౌధలో బోర్డు చైర్మన్ శివ్‌నందన్ కుమార్ అధ్యక్షతన జరిగిన…

నాగార్జున సాగర్‌ నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగడం, వందలాది మంది పోలీసులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బలవంతంగా కుడికాలువకు నీటిని విడుదల…

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పంచాయితీ ఎటూ తేలడం లేదు. హైదరాబాద్ లోని జలసౌదలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం బుధవారం ఎటువంటి…

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఏపీలో నాలుగు, తెలంగాణలోని రెండు…

నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 13.5 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. తెలంగాణకు 13.25 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు…

 కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పనులపై అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖల మీద…

కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంపిణీ చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల…