తెలంగాణలో కలకలం రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఆరోజు కోర్టు లిస్టులో ఉన్న అన్ని కేసులు…
Browsing: MLAs poaching case
ఫాం హౌస్ కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. పిటిషన్ ను వెంటనే వెంటనే విచారణకు స్వీకరించాలని…
ఎంఎల్ఏల కొనుగోలు కేసు పరిశోధనను సిబిఐకి బదిలీ చేయడాన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వినతి సమర్పించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తన తీర్పును నిలిపి ఉంచింది. 2022…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తుపై కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జిఓను కొట్టివేస్తూ, సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర హైకోర్టు అప్పగించడంతో సిబిఐ రంగంలోకి…
తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ హెచ్చరించారు. …
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ విచారణ సందర్భంగా సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్…
తెలంగాణలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టును…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా…
తెలంగాణలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా వైసిపి నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు జారీ…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి…