ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం దక్షిణాది దేశాల గళంగా మారిందని కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు.…
Browsing: Narendra Modi
సామాజిక ఉద్యమకారుడు, ‘సులభ్ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాథక్ మంగళవారం కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్తో ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో తుదిశ్వాసం విడిచారని ఆయన…
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని, గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివఅద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం…
ఆగస్ట్ 15న ఢిల్లీలోని బహిరంగ ప్రదేశాలు, భద్రతా సంస్ధలే లక్ష్యంగా పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్ధలు విధ్వంస కుట్రకు తెరలేపాయనే వార్తలు…
విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని, వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చురకలంటించారు.…
అవిశ్వాస తీర్మానం పై లోక్సభలో చర్చ మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు చర్చ కొనసాగనున్నది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ మౌనం వహించారని విపక్షాలు ఆరోపిస్తున్న…
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.…
అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు రూ.24,470 కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ఆదివారం శంకుస్థాపన చేశారు. …
దేశంలోని ప్రభుత్వ విధానాల్లో, కష్టించే ప్రజల్లో పూర్తి విశ్వాసం కనిపిస్తోందని పేర్కొంటూ పరస్పర విశ్వాసం లేని చోట అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం…
నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ ఆగస్టు 8-,9, 10 తేదీలలో చర్చించనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానంపై…