Browsing: Rajya Sabha

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు నామినేట్ చేశారు. నారాయణ మూర్తి…

రాజ్యసభలో త్వరలో 56 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.ఈ నేపథ్యంలో గురువారం సభలో వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ =…

కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ ఆలోచనలన్నీ అవుట్ డేటెడ్. దేశాన్ని ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తోంది, విభజించి పాలించటం కాంగ్రెస్ పార్టీకి అలవాటే, ఎంత అల్లరి చేసినా తన…

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడం కుదరదని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ చెప్పారు. సంజయ్ సింగ్ వ‍్యవహారం ప్రివిలేజ్‌ కమిటీ వద్ద…

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరలోనే కూలిపోతుందని తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే…

ఒడిషాలోని ఖుర్దా రోడ్‌ నుంచి విజయనగరం మధ్య మూడవ రైల్వే లైన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం…

బయోఫ్యూయల్స్ (జీవ ఇంధనాలు) వినియోగం, అభివృద్ధిని వేగవంతం చేసే ప్రక్రియలో ప్రపంచ దేశాల సహకారాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ చొరవతో ఏర్పడ్డ “గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమి”లో…

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్)కు చేయూతనివ్వాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.…

మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. ఈ…

 ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆమె సంసిద్ధతను…