గత రెండేళ్లలో రాజ్యసభ ఎంపీలకు వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాల కింద దాదాపు రూ.200 కోట్లు ఖర్చు కాగా, ఈ మొత్తంలో రూ. 63 కోట్లు ప్రయాణాల…
Browsing: Rajya Sabha
ఆంధ్రప్రదేశ్లో అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన…
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ సంఖ్యలో రైల్వే ప్రాజెక్ట్ లను మంజూరు చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర…
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్ కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదని, అందుకే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక…
గరీబ్ హఠావో అనేది కాంగ్రెస్ పార్టీకి ఓ నినాదం మాత్రమేనని, నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలకు భవిష్యత్తు కోసం చేసిందేమీ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…
రాజ్యసభలో గురువారం అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మేటి అథ్లెట్, ఎంపీ పీటీ ఉష, రాజ్యసభ చైర్మన్ చైర్లో కూర్చుని సభా వ్యవహారాలను నడిపించారు. ఛైర్మన్ జగదీష్…
కిషోరీ వైజ్ఞానిక్ ప్రోత్సాహణ్ యోజన (కేవీపీవై) పథకం కింద గడచిన 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్లో 564 మంది విద్యార్ధులకు ఫెలోషిప్ అందించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ…
జీడి పొట్టు ఆయిల్ ఉత్పత్తి, ఎగుమతులు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఉద్యానవన పంటల సమగ్ర అభివృద్ధి మిషన్),…
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబునాయుడు 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమేనని కేంద్రం స్పష్టం చేసింది. పైగా, రాష్ట్ర జాబితాలో ఉన్న…
దేశం కోసం బీజేపీ ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించడంపై రాజ్యసభలో మంగళవారం పెద్ద రచ్చ రేగింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ…