Browsing: Rajya Sabha

ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు సంబంధించిన డేటాను తస్కరించే చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ…

కార్మికుల సంక్షేమానికి జాతీయ భవన, నిర్మాణ కార్మికుల నిధిని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక…

అనుచితంగా ప్రవర్తిస్తూ, సభాధిపతి సూచనలను పాటించని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మిగిలిన కాలమంతా రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన…

కీలకమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సోమవారం తీవ్రస్థాయి చర్చ అనంతరం రాజ్యసభలో ఓటింగ్‌లో నెగ్గింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి.…

రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై సభలో గందరగోళం కారణంగా రాజ్యసభ శుక్రవారం ఎలాంటి కార్యకలాపాలు జరపకుండానే వాయిదా పడింది. తొలుత సభ ప్రారంభం కాగానే అధికార పక్ష…

యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్రం తగిన రీతిలో ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ డా. కే.…

విశాఖలో కేంద్ర ప్రభుత్వం అమృత్ మిషన్ కింద రూ. 234 కోట్లతో మంజూరు చేసిన 8 ప్రాజెక్ట్‌లలో కొన్ని పూర్తికాగా మిగిలిన ప్రాజెక్ట్‌ పనులు పురోగతిలో ఉన్నాయని…

పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడంతో మూజువాణి…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లలో వేల సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర…

గత రెండేళ్లలో రాజ్యసభ ఎంపీలకు వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాల కింద దాదాపు రూ.200 కోట్లు ఖర్చు కాగా, ఈ మొత్తంలో రూ. 63 కోట్లు ప్రయాణాల…