Browsing: ఆర్థిక వ్యవస్థ

పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జి సన్నిహితుడు, బీర్‌భూం జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మండల్‌ను గురువారం సీబీఐ అరెస్టు చేసింది. 2020…

మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్‌ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌)ను కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హెచ్చరించారు. 62 వేల…

హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) తయారు చేసిన తేజస్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్‌ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ…

అనుకున్నట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ ) మరోసారి వడ్డీ రేట్లు పెంచేసింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 5.40 శాతానికి…

ఎస్ బ్యాంక్‌డిహెచ్‌ఎఫ్‌ఎల్ బ్యాంకు రుణాల అవకతవకలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. మహారాష్ట్ర బిల్డర్లు అవినాష్ భోసలే , సంజయ్…

జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. 2022, జులై నెలలో అత్యధికంగా లక్షా 48వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.  ఏడాది పరంగా…

రూ 1,50,173 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌లు అమ్ముడవడంతో భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌వేవ్ వేలం ఆగస్టు 1న ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన వేలం ఈ రోజు…

శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ను ఈడీ ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఆయనను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈవిషయం తెలియడంతో…

శివసేన ఎంపీ  సంజయ్ రౌత్  ఇంట్లో ఈడీ  అధికారులు ఆదివారం ఉదయం నుండి సోదాలు ప్రారంభించారు. పాత్రా చాల్  ల్యాండ్ స్కామ్ లో  సంజయ్ రౌత్ కు  ఇప్పటికే…

టీచర్ల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన అయిదు బ్యాంకు ఖాతాలను జప్తు చేసే పనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్…