ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ ముఖేశ్ అంబానీ స్థానం దక్కించుకున్నారు. భారత కుబేరుల జాబితాలో తొలిస్థానం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్…
Browsing: ఆర్థిక వ్యవస్థ
కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులు, ముఖ్యంగా లక్షిత హత్యలు కొనసాగుతూ ఉండడం, కాశ్మీరీ పండిట్లు, ఇతర హిందువులను ఎంపిక చేసి కాల్చిపారవేస్తూ…
గృహ వినియోగదారులకు మరింత భారం కలిగించే విధంగాఎల్పిజి సబ్సిడీనిమొత్తంగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కేవలం ఉజ్వల లబ్ధిదారులకు మాత్రమే ఇకపై పరిమిత…
క్రిప్టో మార్కెట్ మరోసారి ఘోరంగా కుప్పకూలింది. గురువారం 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్రాష్…
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. 2015-16లో కోల్కతాకు చెందిన ఓ సంస్థతో జరిగిన హవాలా…
2021- 22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అన్ని విలువల కరెన్సీల నకిలీ నోట్ల చెలామణి బాగా పెరిగిపోయిందని రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బిఐ) వార్షిక నివేదిక వెల్లడించింది.…
చైనాను అధిగమించి అమెరికా 2021-22 లో భారత్ అగ్ర వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. దీంతో రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని నిపుణులు…
హెచ్చు టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ)తో ప్రమాదమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. దీని ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం సూచీపై ఒత్తిడి పడొచ్చని…
మహారాష్ట్రలోని రవాణా మంత్రి అనిల్ పరాబ్ నివాసంపై గురువారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు జరుపుతున్నది. రత్నగిరి జిల్లాలోని దాపోలి తీర ప్రాంతంలో భూమి కొనుగోలు…
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న క్వాడ్ దేశాధినేతల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చొరవతో భారత్, జపాన్ లతో సహా 12 దేశాలతో కలిపి చైనా…