ప్రపంచ కుబేరుడు,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనూహ్యమైన ప్రకటన చేశారు. 44 బిలియన్ డాలర్ల (రూ.3.3 లక్షల కోట్లు పైమాటే) విలువైన ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా…
Browsing: ఆర్థిక వ్యవస్థ
విదేశీ విరాళాలు (రెగ్యులేషన్) చట్టాన్ని ఉల్లంఘించి విదేశీ విరాళాలను సులభతరం చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్జీవోలు, మధ్యవర్తులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులపై సీబీఐ 40 ప్రాంతాల్లో…
కరోనా సమయంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆర్డర్ పై వస్తువులను ఇంటి వద్దనే డెలివరీ చేయడానికి ఉపయోగించే స్విగ్గీ జీనీ సర్వీసులను ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, బెంగళూరులలో నిలిపి వేశారు.…
డ్రోన్ సర్వీసులకు దేశీయంగా నానాటికీ డిమాండ్ పెరిగిపోతున్నది. ఈ సర్వీసులను మరింత మెరుగుపరచడం కోసం కేంద్రంలోని 12 మంత్రిత్వ శాఖలు కృషి చేస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ…
రూపాయి విలువ సోమవారం ఉదయం ట్రేడింగ్లో ఎన్నడూ లేనంతగా కనిష్టానికి పడిపోయింది. డాలర్కు రూ.77.41గా ట్రేడవుతోంది. చైనాలో లాక్డౌన్లు, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, యుద్ధ భయం,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రెపోరేటును పెంచడంతో బ్యాంక్లు కూడా వడ్డీ రేట్లను పెంచడానికి ఒక్కోటిగా వరుస కడుతున్నాయి. తాజాగా హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్…
ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో కీలక వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన ఆర్బిఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్…
ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా లాభాల్లో ఉన్న మరో ప్రభుత్వ రంగ సంస్థ ‘పవన్ హన్స్’ను అమ్మడంపై రాజకీయ దుమారం…
దేశంలో జీఎస్టీ వసూళ్లు గతంలో ఎన్నడూ లేనంతగా మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2022 ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వస్తు సేవల పన్ను వసూలైనట్టు…
బొగ్గు కొరత కారణంగా దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలు ఇప్పుడు కనివిని ఎరుగని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రోజుకు దాదాపు 11 గంటలు అంతకు మించి అధికారిక…