ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు మూడు నెలలుగా అంటే 110 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు…
Browsing: ఆర్థిక వ్యవస్థ
పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత నవాబ్ మాలిక్ను…
ఆమె ఒకప్పుడు భారత స్టాక్ మార్కెట్ ను ఉజ్వల స్థాయికి తీసుకెళ్లడంలో ఖ్యాతి గడించారు. ఆమె ఏ పదవి చేపట్టినా సంచలనాత్మక ఫలితాలు సాధిస్తూ వచ్చారు. జాతీయస్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఇ)కి సిఇఒ,…
హువావే భారత్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. హువావే ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ ఉత్పత్తుల తయారీ సంస్థ. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులోని కార్యాలయాల్లో సోదాలు చేపట్టినట్టు…
దళారుల ప్రమేయం లేకుండా, లేకుండా నేరుగా రైతుల ఖాతాలలోకి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం – కిసాన్) నిధులను బదిలీ చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పదే…
ఆర్జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రపాద్ దాణా కుంభకోణంలోని ఐదో కేసులో కూడా సిబిఐ కోర్టు దోషిగా ప్రకటించింది. 1990, 1995 మధ్యకాలంలో డోరాండా…
బజాజ్ ఆటో మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్, సుదీర్ఘ అనారోగ్యం తర్వాత పూణెలో 83 ఏళ్ల వయసులో శనివారం మరణించారు. బజాజ్ జూన్ 10, 1938న కోల్కతాలో…
బ్యాంక్లకు వేల కోట్లు కన్నం వేసిన విజయ మాల్యా, నీరవ్ మోడీల వ్యవహారం మర్చిపోకముందే మరో ఘటన బయటపడింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న ఎబిజి షిప్యార్డ్ కంపెనీ…
నిపుణుల సంప్రదింపుల తర్వాత క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనే దానిపై . కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పా రు. పార్లమెంటు…
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థ (మేక్రోఎకానమీ)కు ముప్పు కలుగుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. వీటివల్ల దేశ ఆర్థిక…