Browsing: ఆర్థిక వ్యవస్థ

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతున్నదని రిజర్వ్‌బ్యాంకు ప్రకటించిన తాజా నివేదిక తేల్చి చెప్పింది. సాధారణంగా చేతిలో నగదు ఉన్నంతవరకు ప్రజల్లో విశ్వాసం అధికంగా ఉంటుంది. భవిష్యత్తుపైనా ఆశలు పెంచుకుంటారు.…

నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తీర్పుపై దేవాస్ మల్టీమీడియా దాఖలు చేసిన అపీలును సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం…

మనదేశంలో కరోనా సంక్షోభ సమయంలోనూ కోటీశ్వరులు, అత్యంత ధనికులు మరింత సంపద పోగేసుకొని..బిలియనీర్లుగా మారారు. 100 మంది అత్యంత ధనికుల వద్ద రూ.57.3లక్షల కోట్ల సంపద ఉందని…

గాల్విన్ లోయలో ఘర్షణ అనంతరం చైనా దిగుమతులపై ఆంక్షలు పెట్టడంతో పాటు, స్వదేశంలో ఉత్పత్తి పెంపొందించడం కోసం, అమెరికాతో ఏర్పడిన వివాదం కారణంగా చైనా నుండి తరలుతున్న పరిశ్రమలను…

ప్రయాణికుల భద్రత కోసం కేంద్ర ఎనిమిది మంది వరకు ప్రయాణించగలిగే అన్ని వాహనాల్లోనూ 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  కేంద్ర రోడ్డు రవాణా,…

కొత్త సీజన్‌లో అమెరికాకు భారతీయ మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ (యూఎస్డీఏ) ఆమోదాన్ని కేంద్రం పొందడంతో అమెరికాలోని వినియోగదారులకు ఇప్పుడు రెండేళ్ల తర్వాత …

భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం రేటుతో వృద్ధి చెందే అవకాశం ఉందని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్…

దేశంలో మూడో అతిపెద్ద ఫోన్‌ అపరేటర్‌గా ఉన్న వొడాఫోన్‌-ఐడియా లిమిటెడ్‌ కీలక ప్రకటన చేసింది. కంపెనీలోని మేజర్‌ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో…

ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాము. పెట్టుబడులు గాని, నూతన సాంకేతిక ఆవిష్కరణలు గాని గ్రామీణ రంగం, వ్యవసాయంకు చేరడం లేదు. అయినప్పటికీ…

దేశంలోని వివిధ బ్యాంకుల నుండి రుణాలను తీసుకుని, ఎగ్గొడుతూ రూ 1,626 కోట్ల మేరకు కుంభకోణంకు పాల్పడినట్లు దేశంలో ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీ అయిన అశోక యూనివర్శిటీ వ్యవస్థాపకులు వినీత్‌…