టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. అమెరికాలో అమెజాన్, మెటా, ట్విట్టర్ వంటి టెక్ సంస్థలు చేపట్టిన మూకుమ్మడి ఉద్యోగుల తొలగింపు భారతీయులపై తీవ్ర ప్రభావం…
Browsing: అంతర్జాతీయం
భూకంపంతో ఇండోనేసియా చిగురుటాకులా వణికింది. తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకోవడంతో 162 మంది చనిపోగా 700 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సైనిక బలగాలు రంగంలోకి…
అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా తిరిగి తెరుచుకుంది. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. అమెరికా అధ్యక్ష…
న్యూజిలాండ్లోని బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టీ 20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 65…
భారత్ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్యను పోలిన ఈ సంఘటన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో జరిగింది. ఓ హిందూ యువతిని ముస్లిం ప్రియుడు గొంతునులిమి హత్య చేశాడు.…
ఇండోనేషియా తమ రాజధాని నగరం బాలిలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో రాబోయే సంవత్సరానికి జి20 అధ్యక్ష పదవిని భారత్కు బుధవారం అప్పగించింది. రెండు రోజుల సమావేశాల ముగింపు కార్యక్రమంలో…
ప్రతి ఏడాది బ్రిటన్లో పని చేయడానికి భారత్ నుండి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చినట్లు బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. బాలిలో…
2024యూఎస్ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మద్దతుదారులు పేపర్లు సమర్పించారు.వచ్చే అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్ దిగబోతున్నట్టు ప్రకటించారు.…
రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఘర్షణలను పరిష్కరించుకోవడానికి సంప్రదింపుల ప్రక్రియే మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జి-20 సదస్సులో ఇంధన భద్రత, ఆహారం అంశంపై మంగళవారం…
చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లు ముఖాముఖీ సమావేశమయ్యారు. బాలిలో జరుగుతున్న జి-20 దేశాల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఇరువురు నేతలు సోమవారం…