ఇండో-పసిఫిక్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని, మధ్యధరా సముద్రంలో ఇటలీ కీలక వాటాదారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్లో జరిగే సంఘటనలు యూరప్పై ప్రత్యక్ష…
Browsing: జాతీయం
ఈశాన్య రాష్ట్రాల్లో తనకు తిరుగులేదని మరోసారి బీజేపీ జెండా సత్తాచాటింది. మూడు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి రెండు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వస్తుండగా, మూడో…
ప్రధాన ఎన్నికల కమిషనరు, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రధాన మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)…
హిన్డెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ వ్యవహారంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు విశ్రాంత న్యాయమూర్తి అభయ్ మనోహ్ సప్రే నేతృత్వంలో ఓ…
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు టెక్నాలజీ సహాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలిపారు. డిజిటల్ విప్లవం ప్రయోజనాలు పౌరులందరికీ చేరేలా చూసేందుకు…
అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి…
మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. త్రిపురలో బిజెపి తమ అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నేషనల్ డెమోక్రటిక్…
కేంద్రం సైనిక నియామకాలకు తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం సమర్థనీయమే అని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాల కోణంలో దీనిని ప్రవేశపెట్టారని, సవాళ్లను సమకాలీన…
రాజకీయవేత్తగా మారిన సినీనటి ఖుష్భూ సుందర్కు జాతీయస్థాయిలో కీలక పదవి లభించింది. బిజెపి నేత ఖుష్భూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్లూ) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఖుష్భూ ప్రస్తుతం…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. ఆయనను విచారణకు పిలిపించిన సీబీఐ అధికారులు అనంతరం అరెస్ట్…