వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి హాజరుకానున్నారు. ప్రతి ఏడాది భారత…
Browsing: జాతీయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం నిర్వహించేమన్కీ బాత్ మనసులో మాట)లో భాగంగా ఇవాళ రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడిన మోదీ తెలంగాణ ప్రస్తావన…
యూనిఫాం సివిల్ కోడ్ అమలుతో పాటు ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గుజరాత్ బీజేపీ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా,…
బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు, ఫొటోను అనుమతి లేకుండా ఎవరూ ఉపయోగించరాదని ఢిల్లి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమితాబ్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా…
ప్రపంచంలో తిరుగులేని నాయకుడు తానేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో 77 శాతం రేటింగ్తో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 56…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిత్యం ఏదో ఒక వివాదంకు నెలవుగా మారుతున్నది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. ఐతే ఇటీవల ఆయన…
బహుభార్యత్వం, నిఖా-హలాలాపై దాఖలైన కేసులను పరిశీలిచేందుకు కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆయా పద్ధతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు తాజాగా…
డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు వీలుగా ఓ బిల్లును తేడానికి కేంద్రం పనిచేస్తోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు. గతంలో వార్తలు వన్వే…
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విభాగంలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ టోర్నీలో 239 పరుగులు చేసిన సూర్య, తాజాగా న్యూజిలాండ్తో…
గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పార్టీలన్ని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీకి మద్దతుగా పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్రమంత్రులు, ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రచారం…