Browsing: జాతీయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదివారంనాడు ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ దేశవ్యాప్తంగా రైళ్లను అనుసంధానించే లక్ష్యంలో…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియానికి శనివారంనాడు శంకుస్థాపన చేశారు. మహదేవుని నగరంలో శివతత్వం ఉట్టిపడే డిజైన్‌తో…

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) జప్తు చేసింది.…

కర్ణాటకలో గత కొన్ని రోజులుగా తలెత్తిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు ముగింపు లభించింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న జనతాదళ్ సెక్యులర్ -జేడీఎస్ పార్…

లోక్‌స‌భ‌లో చంద్ర‌యాన్‌-3 మిష‌న్ స‌క్సెస్‌పై చ‌ర్చ సంద‌ర్బంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు పార్టీ ఎంపీ ర‌మేష్ బిధురికి బీజేపీ శుక్ర‌వారం షోకాజ్…

మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. ఈ…

భార‌త్‌, కెన‌డా మ‌ధ్య దౌత్య సంబంధాలు దెబ్బ‌తిన్న క్ర‌మంలో ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ హ‌త్యోదంతంలో ఎలాంటి ఆధారాల‌ను కెన‌డా స‌మ‌ర్పించ‌లేద‌ని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ…

కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుపై 60 ఎంపీలు మాట్లాడారు. బిల్లుపై దాదాపు 8 గంటల పాటు చర్చ జరిగింది.…

చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకు రావడంతో భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ నూతన చరిత్రకు నాంది…

జమ్ముకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు మధ్య ఏడు రోజులుగా జరుగుతోన్న ఎన్‌కౌంటర్ మంగళవారం కొలిక్కి వచ్చింది. లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్‌ను…