Browsing: అవీ ఇవీ

అమెరికాను మంచు తుఫాన్‌ వణికిస్తోంది. హిమపాతం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అమెరికా ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మంచు తుఫాన్‌ మరింత…

ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం పెగాసస్ స్పై టూల్‌ను కొనుగోలు చేసినట్లు వార్తా కథనాన్ని ప్రచురించిన ది న్యూయార్క్ టైమ్స్ పత్రికను సుపారీ మీడియాగా…

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై ఎటువంటి…

ఒక వంక కరోనా మహమ్మారి నుండి కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచ ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో, ఒకటి రెండు నెలల్లో ఈ మహమ్మారి అంతం కాగలదని ఎదురు…

భారత్‌లో గతేడాది డిసెంబర్‌ నాటికి 5.3 కోట్ల మంది నిరుద్యోగులున్నారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి (సిఎంఐఇ) తెలిపింది. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నట్టు వివరించింది. కాగా,…

‘రైల్వే ఆస్తులు ప్రజలందరివీ.. వాటికి నష్టం చేకూర్చొద్దు’ అంటూ నిరసన కారులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ విజ్ఞప్తి చేశారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఎన్టీపీసీ ఫలితాల్లోని అవకతవకలు బీహార్‌ని…

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని కన్సార్షియం (ఇన్సాకాగ్‌) తెలిపింది. వైరస్‌ల జన్యుక్రమాన్ని ఈ సంస్థలు విశ్లేషిస్తుంటాయి. ఢిల్లీ, ముంబయి నగరాల్లో…

వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి కూడా క‌రోనా సోకుతూ ఉండడం, పైగా ఎప్పటికప్పుడు కొత్త రకపు వేరియంట్లు వేస్తుండడంతో అన్ని వేరియంట్లకు కట్టడిగా  రెండు కొత్త ఔష‌ధాల‌పై ల‌క్నోలోని సెంట్ర‌ల్…

పౌరుల కోసం ప్రత్యేక గుర్తింపు రుజువుగా భారత ప్రభుత్వం ఆధార్ కార్డులను అందిస్తున్నది. ప్రస్తుతం బ్యాంకులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సేవలను పొందేందుకు ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి. అయితే…

కరోనాఇన్ఫెక్షన్లు కొనసాగినా మహమ్మారి అంతానికి సమయం ఆసన్నమైందని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. ఒమిక్రాన్‌ వేవ్‌ ముగిసిన తర్వాత కరోనా తిరిగి వచ్చినా మహమ్మారి మాత్రం కనుమరుగవుతుందని పేర్కొంది. …