దేశ రాజధానిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా విజృంభించింది. ఆఫీసులో 50 మందికి మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా బారిన పడిన వారిలో సెక్యురిటీ సిబ్బంది, కార్యాలయ…
Browsing: అవీ ఇవీ
దేశంలో మూడో వేవ్ ముప్పు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన కేంద్రం ప్రభుత్వం బూస్టర్ (ప్రికాషనరీ) డోసు వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించింది. ముందుగా…
రోజువారీ కరోనా కేసులు ముందు రోజుకన్నా స్వల్పంగా తగ్గినా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రం మంత్రులు రాజనాథ్ సింగ్, అజయ్ భట్,…
మన దేశంలో త్వరలో కృత్రిమ గుండె తయారుకానుంది. కృత్రిమ గుండెను తయారుచేసేందుకు ఐఐటి కాన్పూర్ పూనుకుంది. ఇప్పటికే కృత్రిమ గుండెను తయారు చేయడానికి ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు,…
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభలు, కోర్టుల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా…
దేశంలో మరోసారి కరోనా కేసులు లక్షల సంఖ్యలో వస్తూ ఉండడంతో ప్రజలలో ఆందోళన చెలరేగుతుంది. గత ఏడాది మాదిరిగా తిరిగి దేశవ్యాప్తంగా లేదా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో సంపూర్ణ లాక్డౌన్…
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూతో సహా మరింత కఠినమైన చర్యలను…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెల ఎన్నికలు జరుగనున్న తరుణంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పడంలో రాజకీయ నాయకులు ఖంగారు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంకు వెళ్ళడానికి జంకుతున్నారు. కరోనా ప్రమాదం దృష్ట్యా…
దేశవ్యాప్తంగా 15 నుండి 18ఏళ్ల వయసు గల టీనేజర్లకు సోమవారం ప్రారంభమైన కరోనా టీకాల ప్రక్రియకు మొదటిరోజే పెద్దఎత్తున స్పందన లభించింది. ఇప్పటివరకు 16.85లక్షల మందికి పైగా…
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలపై టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. వారిద్దరి మధ్య…