Browsing: ప్రాంతీయం

ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ‘సింపో ఎన్ ఈ ‘ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రిజి.కిషన్ రెడ్డి…

మయన్మార్‌లో అక్రమ నిర్బంధంలో బాధలు పడుతున్న దాదాపు 300 మంది భారతీయులను రక్షించేందుకు కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె…

గత కొన్నెండ్లుగా ఉగ్రవాదంతో, తుపాకీ కాల్పులతో మగ్గిపోతున్న కాశ్మీర్ లోయలో ఎట్టకేలకు సాధారణ పరిస్థితులు నెలకొంటున్న స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత అక్కడ సినిమా…

పంజాబ్‌లోని ప్రైవేటు యూనివర్శిటీలో ఓ విద్యార్థిని తన సహచరుల ప్రైవేట్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిందనే ఆరోపణలపై మొహాలీలోని చండీగఢ్ యూనివర్శిటీ శనివారం రాత్రి అట్టుడికింది. విద్యార్థినులు…

కేవలం మైనారిటీ విద్యా సంస్థను నిర్వహించినంత మాత్రాన ఎంఇఆర్‌ఇ విద్యా సంస్థకు మైనారిటీ హోదాను ఇవ్వలేమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. చట్టం ప్రకారం ఆ విద్యా సంస్థను…

గోవాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, సీఎల్పీ నేత మైఖేల్ లోబో,…

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాబన్న చలో.. సచివాలయ ముట్టడి పేరుతో బీజేపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తకు దారితీసాయి. దీంతో పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు…

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఎంతో అర్భాటంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కేరళలో ప్రవేశించడం, తమ పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఏకంగా 18…

హర్యానా  బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగాట్ (42) మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ షిపార్సు…

ఆప్‌ ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె.సక్సేనాల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి లోఫ్లోర్‌ బస్సుల కొనుగోలుపై సిబిఐ విచారణకు ఢిల్లీ లెప్టినెంట్‌…