శివసేన ఎంపి సంజయ్ రౌత్కి ముంబయిలోని ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆగస్ట్…
Browsing: ప్రాంతీయం
అన్నాడీఎంకే నుండి బహిష్కరణకు గురవడం, ఉన్నత న్యాయస్థానాలలో, ఎన్నికల కమీషన్ వద్ద కూడా వెంటనే సానుకూల స్పందన లభించక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ…
పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీలకు ఊహించని షాక్ ఇచ్చింది కోర్టు. ఈడీ కస్టడీ శుక్రవారంతో…
హర్యానాకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ తన భార్య రేణుక బిష్ణోయ్తో కలసి గురువారం బిజెపిలో చేరారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తమ పార్టీనే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం చేసిన వినతిపై ప్రస్తుతానికి…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తమ మంత్రివర్గాన్ని బుధవారం భారీ స్థాయిలో ప్రక్షాళించారు. కొత్తగా తొమ్మండుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వారిలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో…
పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో అరెస్ట్ అయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో కలసి ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, సస్పెన్షన్కు గురైన…
పాత్రాచాల్ భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను పిఎంఎల్ఏ కోర్టు ముందు సోమవారం…
ఝార్ఖండ్కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో పోలీసులకు పశ్చిమ బెంగాల్ లో పట్టుబడ్డారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జరిగింది. అయితే,…
దేశంలో మంకీపాక్స్ వైరస్ క్రమంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే కేరళలో ముగ్గురు, ఢిల్లీలో ఒకరి ఈ వైరస్ బారిన పడగా, తాజాగా ఢిల్లీలో మరో కేసు నమోదయింది. మంకీపాక్స్…