అన్నాడీఎంకే నాయకత్వంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయంను కైవసం చేసుకొని, ప్రత్యర్థి పన్నీర్ సెల్వంను పార్టీ నుండి బహిష్కరించడంతో విజయం సాధించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని ఇప్పుడు అధికారమలో ఉన్నప్పుడు రహదారుల…
Browsing: ప్రాంతీయం
హర్యానాలో మైనింగ్ మాఫియా అత్యంత కిరాతకానికి ఒడిగట్టింది. నుహ్ లో రాళ్ల అక్రమ మైనింగ్ను ఆపడానికి వెళ్లిన ఓ సీనియర్ పోలీసు అధికారిని ట్రక్కుతో గుద్దించి.. హత్య…
నీట్ పరీక్షలో విద్యార్థినుల లోదుస్తులు విప్పించి, వాటిని పక్కన పడవేసిన తర్వాతనే పరీక్షా హాల్లోకి అనుమతించిన ఆదివారం కేరళలో జరిగిన ఘటన దేశంలో కలకలం సృష్టిస్తున్నది. కేరళ…
2002లో గుజరాత్ అల్లర్ల అనంతరం అప్పటి బిజెపి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారని, ఆ కుట్ర…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ప్రకటిస్తూ శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటన చేయడంతో మహావికాస్ అఘాఢీలో లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రయోజనాలను దెబ్బతీసేలా…
అన్నాడీఎంకేలో రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని…
పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడమే కాకుండా బిజెపితో కలసి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి పదవి, అధికారంలతో పాటు కనీసం శాసనసభలో ప్రతిపక్ష నేత పదవి కూడా పొందలేక పోయిన ఉద్ధవ్…
మరోవంక, హర్యానాలో కాంగ్రెస్ సీనియర్ నేత కుల్దీప్ బిష్ణోయ్ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఆదివారం కలవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే కుల్దీప్ బిజెపిలో…
నిరాడంబర జీవితానికి నిదర్శనంగా చెప్పుకొనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రూ.1.44 కోట్లు ఖర్చు చేసిందని…
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండో వివాహం గురువారం నిరాడంబరంగా జరిగింది. కొద్ది మంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ను సీఎం మాన్ వివాహమాడారు. చంఢీగఢ్లో…