పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది, నలుగురు మాజీ మంత్రులతో సహా ఏడుగురు సీనియర్ నాయకులు శనివారం చండీగఢ్లో భారతీయ జనతా పార్టీలో చేరారు.…
Browsing: ప్రాంతీయం
దక్షిణాదిన పార్టీని విస్తరింప చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి పట్ల బలమైన ప్రాంతీయ పక్షాలలో అవిశ్వాసం వ్యక్తం అవుతున్నది. ఆ పార్టీతో కొంతకాలంగా పొత్తులో ఉన్న ఏకైక ప్రాంతీయ…
2020లో భారతదేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో అప్పటి అస్సాం ఆరోగ్య మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన భార్య, కొడుకు వ్యాపార భాగస్వాముల కంపెనీలకు…
కేంద్ర ప్రభుత్వం ఎంతగా విముఖత చూపుతున్నప్పటికీ బిజెపి భాగస్వామి అయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ట్రంలో బిజెపితో సహా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని…
ప్రతిపక్షాలు ఎంతగా వత్తిడి తెస్తున్నా కులాల వారీగా జనాభా గణాంకాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుతం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఈ విషయమై బిజెపి మిత్రపక్షం, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్…
ఈ నెల 10న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికవుతుండగా, కేవలం కర్ణాటక, రాజస్థాన్ లలో మాత్రమే పోటీ ఏర్పడింది. తమ…
దక్షిణ కశ్మీర్కు చెందిన కుల్గాం ప్రాంతంలో ప్రవాసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మంగళవారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీర్ పండిత్ ఉద్యోగిని అతడి కార్యాలయంలోనే కాల్చి…
కర్ణాటకలో మళ్లీ హిజాబ్ వివాదం రాజుకుంది. యూనివర్సిటీ క్యాంపస్లో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కోరుతూ మంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు ముస్లిం విద్యార్థినులు దక్షిణ కన్నడ జిల్లా…
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకులు సిద్ధూ మూసేవాలా (28) దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా జిల్లాలోని జహవర్కే గ్రామంలో ఆదివారం ఈ హత్య…
’పోయి ఇంట్లో వంటవండుకో’ అని ఎన్ సిపి నాయకురాలు సుప్రియ సూలేను అన్నందుకు మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చివరికి క్షమాపణ చెప్పినట్లు ఆ రాష్ట్ర…