Browsing: ప్రాంతీయం

కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ జరపడం దేశంలో విభజన ధోరణులు పెంచుతుందని అంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక వంక తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఈ అంశంపైనే బీజేపీని…

అస్సాంలోని నాగావ్ జిల్లా, బటర్‌డ్రబ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన కేసులో అనుమానితుల ఇళ్ళను జిల్లా అధికారులు కూల్చేశారు. కస్టడీలో ఓ వ్యక్తి మరణించినట్లు ఆరోపిస్తూ కొందరు ఈ…

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ  నుంచి తృణమూల్ కాంగ్రెస్‌ లోకి చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు, బర్రాక్‌పోర్ లోక్‌సభా…

లిక్కర్‌, ఇసుక మాఫియాపై వార్తలు రాసినందుకు ఒక పాత్రికేయుణ్ణి ఆయన ఇంటి వద్దనే తుపాకితో కాల్చి చంపిన దారుణ సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన…

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం, మాజీ నటి, ఎంపీ నవనీత్‌ రాణా దంపతుల మధ్య రాజకీయ వైరం మరింత ఉధృతం అవుతున్నది. తాజాగా బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)…

జ్ఞాన్ వాపి మసీదు కేసు విచారణను వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ జ్యుడీషియల్ సర్వీసెస్ కు చెందిన…

నవంబర్‌ 1 నుంచి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీని ప్రారంభించనుంది. దీంతో భారత్‌లో తొలిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఓటీటీ నిర్వహించనున్న ఘనతను సొంతం…

పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది. సిద్దూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే, 1988…

మూడేళ్ళ తరవాత జమ్మూ కాశ్మీర్ లో అమర్‌నాథ్ కు ఈ ఏడాది అనుమతి ఇస్తునందున యాత్రికుల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.  గత  రెండేళ్లుగా  కరోనా…

సమాజంలో అణగారిన వర్గాలకు, నిరుపేదలకు విద్యను చేరువ చేసేందుకు, మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో విద్యార్ధులు సైతం భాగస్వాములు కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి   ముప్పవరపు వెంకయ్యనాయడు పిలుపిచ్చారు. …