వారసత్వ రాజకీయాలు మన దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కొంతమంది సోషలిస్టులమని చెప్పుకునే ఫేక్ సమాజ్ వాదీలు ఉన్నారని, వాస్తవానికి వాళ్లు…
Browsing: ప్రాంతీయం
కర్నాటకలోని వివిధ ప్రాంతాల్లో హిజాబ్కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమై, మంగళవారం కొన్ని చోట్ల హింసాత్మకంగా మారడంతో ఈ వివాదంకు కాంగ్రెస్ ఆజ్యం పోస్తున్నట్లు స్పష్టం అవుతున్నదని కర్నాటక హోం మంత్రి…
పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఓట్ల విభజనపై ప్రతిపక్షాలు పగటి కలలు కంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అయితే ఈ ప్రాంత ప్రజలు గతంలో మాదిరిగానే…
కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో హిజాబ్ వివాదం పెరిగి పెద్ద నిరసనలు వెల్లువెత్తడంతో విద్యార్థులు, ప్రజలు శాంతి, ప్రశాంతతను కాపాడాలని కర్ణాటక హైకోర్టు విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగంపై…
చెప్పుకోదగిన ప్రాబల్యం లేకపోయినా ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ నేత అసదుద్దీన్ ఒవైసి సుమారు 100 స్థానాలలో అభ్యర్థులను పోటీకి దింపుతూ ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకతతో ఈ సారి అధికారంలోకి రాగలమని…
ఉత్తరప్రదేశ్ ప్రజలను “అవమానించిన” తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మద్దతు ఎందుకు కోరుతున్నారని బిజెపి నాయకురాలు, కేంద్ర…
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక కీలక సమావేశాలకే పరిమితమైన రాష్ట్ర బీజేపీ అగ్రనేత బీఎస్ యడియూరప్ప మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. 2023 ఎన్నికల్లో…
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో పలు తీవ్రమైన మార్పులు చేయాలని పునర్విభజన కమిషన్ తన ముసాయిదా నివేదికలో ప్రతిపాదించింది. దీనిపై సూచనలు ఇచ్చే నిమిత్తం ఈ…
ఈ నెల 10న జరుగనున్న ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికలలో మొత్తం 623 మంది పోటీ చేస్తున్నారు. అయితే వారిలో 15 మంది నిరక్షరాసులే . ఈ విషయాన్ని…
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్, ముఖ్యమంత్రి మమతా బనెర్జీలకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరాటం నానాటికి తీవ్రరూపం దాలుస్తున్నది. జులై, 2019లో గవర్నర్ గా బాధ్యతలు…