మార్చ్ 2న కోర్ట్ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబై మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల మమతా ముంబై…
Browsing: ప్రాంతీయం
దేశంలో కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్కు కరోనా…
అసెంబ్లీ సమావేశాల సమయంలో ఓబీసీ రిజర్వేషన్పై గందరగోళం సృష్టించినందుకు వేటుపడిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను శుక్రవారం సుప్రీంకోర్టు రద్దు చేయడం చరిత్రాత్మకం అంటూ బీజేపీ…
దేశ భవితవ్యాన్ని నిర్దేశించేది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారం లోకి రావడానికి బీజేపి చేస్తున్న ప్రయత్నాల్లో…
“పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే” జమ్మూ కాశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలిపారు, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన…
ఉత్తర్ప్రదేశ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచార కార్యక్రమాలపై అమలవుతున్న నిషేధాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఎన్నికల తేదీలు…
మధ్యప్రదేశ్లోని భోపాల్లో శుక్రవారం కాంగ్రెస్ నేతల నాటకం రక్తి కట్టించింది. ఉదయం మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ సింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనను…
గత అర్ధ శతాబ్దకాలంగా భారత సైనికుల శౌర్యపరాక్రమాలకు ప్రతీకగా,దేశ రక్షణకోసం తమ ప్రాణాలను అర్పించిన వారికి నివాళి ఘటిస్తూ, దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ వస్తున్న దేశ రాజధానిలోని ఇండియా…
ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరిహారం చెల్లింపులో జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వచ్చి…
తొలుత ముగ్గురు మంత్రులతో పాటు 11 మంది ఎమ్యెల్యేలు, ముఖ్యంగా ఓబిసి వర్గాలకు చెందిన వారు బిజెపికి రాజీనామా చేయడం, దాదాపు అందరు సమాజవాద్ పార్టీలో చేరడంతో ఇక ఉత్తర ప్రదేశ్…