Browsing: ప్రత్యేక కథనాలు

ఇద్దరు కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీకాలం నేటితో ముగియనున్నది. నేడు జరిగే మంత్రివర్గ సమావేశమే వారికి చివరి సమావేశం అవుతుందా? లేదా ఎంపీ కాకపోయినా ఆరు నెలల…

మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే బలపరీక్షలో విజయం సాధించడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) కూటమి ప్రశ్నార్ధకంగా మారింది. థాకరేతో ఎన్సీపీ, కాంగ్రెస్ ఇంకెంతకాలం…

అమరవీరుల ఆకాంక్షలను వాస్తవం కావించి, కుటుంభ, అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలమని ప్రజలను ఒప్పించడం ద్వారా తెలంగాణాలో  తగిన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగింది బిజెపి మాత్రమే అని హైదరాబాద్ లో…

ఈతరం యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని నవ భారత నిర్మాణానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని…

తెలంగాణ ప్రజల్లో బిజెపిపై నమ్మకం పెరుగుతోందని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సామవేశాల…

హైదరాబాద్ లో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలలో హైదరాబాద్‌ డిక్లరేషన్‌ పేరుతో హెచ్‌ఐసీసీ వేదికగా కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించేందుకు బిజెపి సిద్ధమైన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు…

రెండు దశాబ్దాల తర్వాత జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి మొత్తం దేశాన్ని కకావికలం కావించిన తర్వాత…

పూరీ జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసి పోయింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా పూరీ…

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పెట్టని కోటగా ఉంటూ, ఆయన వరుసగా 1989 నుండి గెలుస్తూ వస్తున్న కుప్పంలోనే ఆ పార్టీని కట్టడి చేయాలనీ అధికార వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు…

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ తాను అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యానని, అనుకోకుండానే రాజీనామా చేస్తున్నానని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. వాస్తవానికి తండ్రి బాల్‌ ఠాక్రే మొదటి నుండి క్రియాశీల రాజకీయాలలో ఉన్నప్పటికీ…