Browsing: ప్రత్యేక కథనాలు

బీహార్ లోని అసదుద్దీన్ ఒవైసి నాయకత్వంలోని ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్యెల్యేలో నలుగురు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో బుధవారం చేరారు. దానితో బీహార్ అసెంబ్లీలో…

జులై 2, 3 తేదీలలో హెచ్‌ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి, 3 వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు…

కొత్త కొత్త పంథాలలో సైబర్ నేరగాళ్లు జనాలకు వల విసురుతున్నారు. కేవలం సామన్యులకే కాదు రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార ప్రముఖులకు సైబర్ నేరగాళ్లతో సమస్య ఎదురవుతోంది.…

భారత పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలలో ప్రజా ప్రతినిధుల సాధారణ గణాంకాలను పరిగణలోకి తీసుకొంటె జులై చివరి వారంలో భారత రాష్ట్రపతిగా తొలిసారిగా ఓ గిరిజన మహిళ ద్రౌపది…

శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసి, మూడింట రెండు వంతుల మంది ఎమ్యెల్యేలను గౌహతిలోని ఓ స్టార్ హోటల్ కు తరలించిన ఆ పార్టీ సీనియర్ నేత ఏకనాథ్…

నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా జాతీయ స్థాయిలో ఒకప్పుడు రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించడమే కాదు, కనీసం ఇద్దరు ప్రధాన మంత్రుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజకీయంగా…

మహారాష్ట్రలో సొంత పార్టీ ఎమ్యెల్యేలు ఎకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మెజారిటీ కోల్పోయిన విషయం నిర్ధారణ…

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ భార్య రింకి శర్మ భూయాన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం…

తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడిఎంకెలో వివాదం గురువారం తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన జనరల్‌ కౌన్సిల్  సమావేశంలో అన్నాడిఎంకె అధినేత ఒ.పన్నీర్‌సెల్వంపై ప్రత్యర్థి నేత ఎడప్పడి పళనిస్వామి…

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ అధికారం చేపట్టగల అవకాశాలు గల ఏకైక రాష్ట్రంగా తెలంగాణను భావిస్తున్న బిజెపి అగ్రనాయకత్వం ఈ విషయమై వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. తెలంగాణ…