కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను 2022-23 సంవత్సరానికి క్వింటాలుకు రూ 100 పెంచింది. దీనితో వరి మద్దతు ధర ఇక క్వింటాలుకు రూ 2,040…
Browsing: ప్రత్యేక కథనాలు
కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసిన బంగారు స్మగ్లింగ్ కేసులో స్వయంగా ముఖ్యమంత్రి పునరాయి విజయన్ కు సంబంధం ఉన్నట్లు ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేష్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం…
ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు సోము వీర్రాజుపై ఆలమూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. జొన్నాడ వెళ్తుండగా సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించారంటూ…
ఏపీలో వైయస్సార్సీపీ ప్రభుత్వం పోయి, బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భరోసా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మరింత ఉత్సాహంతో దూసుకెళ్లాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని బీజేపీ కార్పొరేటర్లు, ఇతర బిజెపి నాయకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్ధేశం చేశారు. …
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటనపై పోలీసులు సత్వరం స్పందించకుండా, కీలక నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుండటాన్ని బహిర్గతం చేసిన బిజెపి ఎమ్యెల్యే…
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన నాయకత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి గట్టెక్కారు. పార్లమెంటులోని 211 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆయన తమ…
రెండు తెలుగు రాష్ట్రాలలో కుటుంభం పార్టీలతోనే బిజెపి పోరాటం అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జ్ల సమావేశంలో…
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో నిందితుల దురాగతాలు ఒకటొక్కటి బైటకు వస్తున్నాయి. పోలీసులు కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం ఈ ఘటనలోని నిందితులు బాధితురాలితో పాటు మరోక…
బిజెపి పార్టీ నుండి ఆదివారం సాయంత్రం సస్పెండ్ చేసిన ఇద్దరు నేతలు ప్రవక్త మహమ్మద్పై చేసిన వ్యాఖ్యలు గల్ఫ్ దేశాలలో పెను దుమారం రేపుతున్నాయి. గల్ఫ్ దేశాలు…