కేంద్ర పాలిత ప్రాంత డీలిమిటేషన్ తుది ఉత్తర్వులపై జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ గురువారం సంతకం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి…
Browsing: ప్రత్యేక కథనాలు
భారత్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని భరోసా ఇస్తూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్ దేశాల పెట్టుబడిదారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. భారత కంపెనీలతో…
కోల్కతా హైకోర్టులో బుధవారం నాటకీయ సన్నివేశాలు చోటుచేసుకోవడంతో ‘గో బ్యాక్ చిదంబరం’ నినాదాలు మిన్నంటాయి. ఓ కేసులో వాదించడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది పి…
ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో కీలక వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన ఆర్బిఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్…
కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మార్చబోతున్నారని వస్తున్న కథనాలను బిజెపి కొట్టిపారవేసింది. బొమ్మై ముఖ్యమంత్రిగా, ఆయన సారథ్యంలోనే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వెడతామని ఆ పార్టీ స్పష్టం చేసింది. …
ఉక్రెయిన్లో తక్షణం కాల్పుల విరమణ పాటించి చర్చలు, దౌత్యమార్గాలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యుద్ధాన్ని ముగించడానికి రష్యాపై భారత్ తన పలుకుబడిని ఉపయోగిస్తుందన్న…
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేపాల్ లోన్ ఓ పబ్లో ఉన్న, ఓ చైనా మహిళతో కలసి సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ గా మారింది.…
రష్యా,ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి వైపే భారత్ నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరన్నదే తమ దృఢమైన అభిప్రాయమని ప్రకటించారు.…
తెలంగాణాలో పలు రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయడానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేబట్టిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ ను ప్రశంసించడం తెలంగాణ బిజెపి…
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రెండు రోజుల పాటు జరుప దలచిన తెలంగాణ పర్యటనలో భాగంగా మే 7న ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన రాహుల్గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం రాజకీయ దుమారం…