Browsing: ప్రత్యేక కథనాలు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కాబోయే ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పిఎ  జితేందర్ రెడ్డి ప్రకటించడంపై రాష్ట్ర…

తమిళనాడును విభజించే కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ ఆరోపించారు. కులమతాల ప్రాతిపదికన తమిళ ప్రజలను విడగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని…

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అంతర్జాతీయ సామాజిక మాధ్యమం ‘ట్విటర్‌’ను సొంతం చేసుకున్నారు. 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి సోమవారం ఒక ఒప్పందం…

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో బిజెపి ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. అవినీతి ఆరోపణలపై ఒక సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి  కె ఎస్ ఈశ్వరప్ప…

ఇంతకు ముందు తరం ఎదుర్కొన్న బాధలను నేటి తరం కాశ్మీరీ యువత చవిచూడ రాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  జమ్ము ప్రాంతంలోని సాంబా జిల్లాలో ఆదివారం…

ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్న తరుణంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు,…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారంకు 10 రోజులు పూర్తయ్యింది. ఈ రోజు ఉదయం…

అప్పుల బాధలు తాళలేక కౌలు రైతుల జీవితాలు అర్ధంతరంగా రాలిపోతుంటే.. ఆ కుటుంబాలు పలుకరించే దిక్కులేక, పట్టించుకునే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్న వేళ ‘నేనున్నానం’టూ జనసేన…

శనివారం సాయంత్రం నడిచిన హైడ్రామా మధ్య అమరావతి ఎంపి, నటి నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.…

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జరుపనున్న జమ్మూ కాశ్మీర్ పర్యటనపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370, రాష్ట్ర హోదాలను రద్దుచేసి, కేంద్ర…