Browsing: ప్రత్యేక కథనాలు

రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారితీస్తోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ…

ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా శనివారం చెలరేగిన హింసాకాండకు ఇటీవల రాజస్థాన్‌లోని కరౌలీ, మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన మత ఘర్షణలకు ఏమైనా సంబంధం ఉందా?…

పోలీసులు తనను కావాలని వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగిన బీజేపీ నేత సామినేని సాయిగణేష్(25) మృతిచెందడంతో  ఖమ్మం జిల్లా కేంద్రం అట్టుడికింది.  సాయిగణేశ్‌ మృతికి  పోలీసులతో కలసి వేధించిన…

భారతదేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో 12.3 శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంకు ఆదివారం ప్రకటించింది. 2011తో పోలిస్తే.. 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5…

వాజపేయి హయాంలో బిజెపికి `స్టార్ క్యాంపైనర్ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ పార్టీ ప్రచారంలో పాల్గొనడమే కాకుండా ఆ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా, వాజపేయి మంత్రివర్గంలో సభ్యునిగా కీలక…

సివిల్ కాంట్రాక్టర్ “అసహజ మరణం”పై నమోదైన కేసులో నిందితుడిగా పేర్కొన్న మూడు రోజుల తరువాత, కర్ణాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్ప గత  సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి…

షెహబాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికవడంపై అభినందించిన రెండవ విదేశీ నాయకుడు (టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తర్వాత) భారత ప్రధాని నరేంద్ర మోదీ. పాకిస్థాన్‌తో తీవ్రవాద రహిత…

ఈ ఏడాది డిసెంబర్ లో  గుజరాత్‌లో అసెంబ్లి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు  రాగానే,…

ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న కర్ణాటక బిజెపి ప్రభుత్వంకు ఓ సీనియర్ మంత్రి, తిరిగి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న కె ఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసి సంతోష్ పటేల్…

కేసీఆర్​గడీలు బద్దలు కొడతాం, కుటుంబ పాలనను తరిమికొడతాం అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను గురువారం జోగులంబ…