Browsing: ప్రత్యేక కథనాలు

ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం కొత్త సర్కారు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ…

రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని, అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

బీర్భూమ్ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని, రాష్ట్రంలో రాజకీయ హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీర్భూమ్ ప్రాంతంలో…

మహారాష్ట్రలో వరుసగా అధికారంలో ఉన్న పార్టీల నేతలు లక్ష్యంగా  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) జరుపుతున్న దాడులు రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసినా 24…

కాలుష్యం అరికట్టడం గురించి అంతర్జాతీయ వేదికలపై ఘనమైన ప్రకటనలు చేస్తున్న భారత దేశంలో పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా ఢిల్లీ వరుసగా రెండోసారి అపఖ్యాతి మూటగట్టుకొంది. …

 టీడీపీ హయాంలో పెగాసెస్‌ కొనలేదని, ఎవ్వరి ఫోన్లు టాప్ చేయడం కూడా జరగలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయమై పశ్చిమ బెంగాల్…

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 11 రోజులైనా బిజెపి గెలుపొందిన నాలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఒక్క చోట కూడా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయలేదు.…

పార్టీ అగ్రనేతలు వరుసగా  సమస్యలతో మృతి చెందడంతో, లొంగి పోవడమో, భద్రతా దళాల కాల్పులలో మరణించడమో, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంతో జరగడంతో కొద్దీ కాలంగా తెలుగు జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు…

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిరోజులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తిరిగి కేంద్రంపై పోరుకు సిద్దపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ…

వనదేవతలు సమ్మక్క, సారలమ్మల మీద తాను అభ్యంతరకర వాఖ్యలు చేసాను అంటూ తనపై పెద్ద వివాదం చెలరేగడం పట్ల త్రిదండి చినజీయర్‌ స్వామి విస్మయం వ్యక్తం చేశారు.…