మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటి వరకు సహనిందితుడిగా పేర్కొంటూ వస్తున్న సిబిఐ తాజాగా నిందితుడే అని…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనని, తనకు ఎటువంటి పదవులూ లేవంటూ అభివృద్ధి విషయంలో తాను పార్టీలు చూడబోనని, అందరినీ కలుపుకుని ప్రజల కోసం పనిచేస్తానని విజయవాడ…
మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో మంగళవారం ఏకబిగిన ఎనిమిది గంటల పాటు మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ను ఏపీ సిఐడి అధికారుల బృందం ప్రశ్నించింది. నిధులు మళ్లింపుపైనే ప్రధానంగా దృష్టి…
పోలవరాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…
ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరికకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్…
అక్రమంగా భూకేటాయింపు చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి, హెటిరో గ్రూప్ చైర్మన్, బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్థసారథి రెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న…
గత తొమ్మిదేండ్లలో ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రికార్డుస్థాయిలో 31.44% వృద్ధిని సాధించిందని మంత్రి కేటీ రామారావు తెలిపారు. అదే సమయంలో భారత్ వృద్ధి కేవలం 9.36% మాత్రమేనని…
టీఎస్పీఎస్సీ గ్రూప్ –1 ఈ నెల 11న యథాతథంగా సాగనుంది. ప్రిలిమినరీ పరీక్ష రద్దును కోరుతూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. పకడ్బందీగా పరీక్ష…
తెలంగాణలో ఆదివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకు ఎండ మండిపోగా ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి వాతావరణమంతా చల్లబడిపోయింది. కాసేపటికే జల్లులు కురిశాయి. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు…
కర్ణాటకలో అనూహ్య విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోష్ లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న…