Browsing: తెలుగు రాష్ట్రాలు

ప్రముఖ దర్మక నిర్మాత కె వాసు శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గానూ కలెక్టర్లకు రూ.…

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రవి నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినందుకు భరత్, రోహిత్, సాయిను…

తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. అగ్రికల్చర్ విభాగంలో ఏడు ర్యాంకులు…

తిరుమలలో పటిష్ట భద్రత కోసం అన్ని దళాలనూ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీ్‌షకుమార్‌ గుప్తా సూచించాడారు. తిరుమలలో ఇటీవల వరుసగా…

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పై అవినాష్ రెడ్డి దాఖలు చేసిన…

“కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను ఎండగడదాం. కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే నినాదాన్ని పల్లెపల్లెకు తీసుకెళదాం. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యమనే విషయాన్ని…

సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శరత్‌బాబు..…

తెలుగు సినీ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన రాజ్‌-కోటి సంగీత ద్వయంలో రాజ్‌ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. రాజ్‌…

‘‘కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా? ఆ ప్రాంతంలో గజం లక్షకుపైగా పలుకుతుంటే రూ.7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు?” అంటూ…