Browsing: తెలుగు రాష్ట్రాలు

ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా చట్టసభలలో జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. మొన్నటివరకు కేవలం శాసనమండలిలో బిజెపికి ఒక సభ్యుడు – పివిఎన్ మాధవ్ ఉండేవారు.…

దేశంలోని 16.8 కోట్ల మంది పౌరుల రహస్య వ్యక్తిగత డేటా, ప్రభుత్వ, ముఖ్యమైన సంస్థల సున్నితమైన డేటాను దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం పట్టుకున్నారు.…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్పీ) పేప‌ర్ లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ల‌కు తెలంగాణ ఐటీ, మున్సిప‌ల్…

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ సాగిన ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. గెలుపునకు అవసరమైన 23 ఓట్లు ఆమెకు…

విజయవాడ రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున బంగారం స్వాధీని చేసుకున్నారు. క‌స్ట‌మ్స్ అధికారుల త‌నిఖీల్లో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.…

మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో.. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద “నిరుద్యోగ మహా ధర్నా” నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పబ్లిక్…

తాజాగా, రాజధాని అమరావతి ప్రాంతంలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్‌ జారీ చేయడంతో రైతులలో మరోసారి అలజడి మొదలండి. దీంతో…

మిత్రపక్షం బిజెపి తనతో సహకరించక పోవడం వల్లననే తాను టిడిపి వైపు వెళ్ళవలసి వస్తున్నట్లు అన్నట్లుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల మచిలీపట్టణం బహిరంగసభలో చేసిన…

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై…

దేశంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.  స్కిల్ పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచేసిందని జగన్…