Browsing: తెలుగు రాష్ట్రాలు

ఉద్యోగం వచ్చిందని ఎంతో ఉత్సాహంగా సొంతూరు నుంచి అమెరికాకు వెళ్లాడా యువకుడు. పెద్ద ఉద్యోగం చేసి మమ్మల్ని బాగా చూసుకుంటాడని యువకుడి తల్లీదండ్రులు పొంగిపోయారు. కానీ ఎంతో…

సీనియర్ నటి జమున (86) శుక్రవారం హైదరాబాద్‌లోని త‌న నివాసంలో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. సీనియర్ ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ సహా దక్షిణాదిన పలువురు సూపర్ స్టార్స్‌ సరసన…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌ నుంచి ఈ ఏడాది చివరిలోపు 11 రాకెట్‌ ప్రయోగాలను చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు షార్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌…

రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్…

రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జాతీయ పతాకాన్నిగవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది.…

ఆచరణ కాని హామీలు ఇచ్చేందుకు, రాష్ర్ట ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.…

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు పంపిన నిధులను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం దారి మళ్ళించడంపై సర్పంచుల సంఘం నాయకులు ఢిల్లీకి వస్తే స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని బిజెపి…

మార్చి 28, 29 తేదిల్లో జీ-20 సదస్సు నిర్వహణకు విశాఖపట్నం ముస్తాబవుతున్నది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు గ్రేటర్ అధికారులకు సహకరించాలని…

కర్ణాటకలోని బళ్లారిలో సింగర్ మంగ్ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి జరిగింది. శ‌నివారం రాత్రి ఈ ఘటన అయినట్టుగా తెలుస్తోంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి…